మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఢిల్లీ సమరదీక్ష సభ వద్ద ఉద్రిక్తత
11 Apr 2018 12:10 PM
ఢిల్లీ:
ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎంపిలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో, వారి చేత బలవంతంగా దీక్ష విరమింప చేసేందుకు డాక్టర్లు పోలీసులను దీక్షా స్థలికి రప్పించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.