‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
టీడీపీ మద్దతుదారులు వైయస్ఆర్సీపీలో చేరిక
30 Dec 2017 11:57 AM
కర్నూలు: నగరంలోని పాతబస్తీకి చెందిన టీడీపీ మద్దతుదారులు బాబుబై ఆధ్వర్యంలో సుమారు వంద మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జాకీర్బాషా, మహెబూబ్బాషా, మాబాషా, షఫిక్ అహ్మద్, జహూర్, అబ్దుల్ రషీద్, సిలార్సాహెబ్, అలీంబాషా, గౌస్సాబ్, వాజీద్, ఇస్మాయిల్, సలీంబాషా తదితరులు ఉన్నారు.