మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
17 Mar 2018 4:48 PM
కర్నూలు: కర్నూలు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. మంత్రి భూమా అఖిల ప్రియకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పెద్ద దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గంగుల ప్రభాకర్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ..వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం చేస్తున్న పోరాటాలకు ఆకర్శితులమై వైయస్ఆర్సీపీలో చేరినట్లు చెప్పారు. టీడీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.