19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
షిర్డీకి ఐదుగురి పయనం
03 Oct 2012 5:07 AM
పలాస: వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై.యస్.జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరవ్వాలని కోరుతూ పార్టీ యువజన విభాగం నాయకులు ఐదుగురు మంగళవారం షిర్డీ యాత్రకు బయలు దేరారు. షిర్డీలో బాబాకు ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. ఫలక్నుమా రైలులో బయలుదేరిన వీరికి పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం పూలమాలలు వేసి వీడ్కోలు పలికారు. క్షేమంగా తిరిగిరావాలిన ఆకాంక్షించారు. షిర్డీ వెళ్లిన వారిలో యువజన విభాగం పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కన్వీనర్ శార్వాణ రమేష్, బి.శంకరరావు, బి.మోహనరావు, హెచ్.కృష్ణారావు, వి.అనిల్కుమార్, పి.ఈశ్వరరావు ఉన్నారు.