మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జగన్మోహన్ రెడ్డిని కలిసిన షర్మిల
17 Sep 2013 5:49 PM
హైదరాబాద్ 17 సెప్టెంబర్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల మంగళవారం చంచల్గుడా జైలుకు వెళ్ళి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రను ముగించుకున్న ఆమె మంగళవారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం జైల్లో జగన్ను కలిసి సమైక్య శంఖారావం బస్సు యాత్ర వివరాలు తెలిపినట్లు సమాచారం. శ్రీమతి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర 14వరోజు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరిన శ్రీమతి షర్మిల సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించారు.