చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి
31 May 2017 11:44 AM
నెల్లూరులోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టారీతిగా రోడ్లను తవ్వేసి తాత్కాలికంగా పూడ్చేసి వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఎమ్మెల్యేలకు వివరించారు. గుంతలు పూడ్చే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. రోడ్లు తవ్విన ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.