మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సాగు నీరు లేని 'మంత్రాలయం'
16 Nov 2012 3:08 PM
కంపాడు(మంత్రాలయం):
మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన వైయస్ షర్మిల పాదయాత్రలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం కంపాడులో పర్యటించారు. తమ గ్రామంలో ప్రజలు డెంగీ, గన్యా జ్వరాలతో బాధపడుతున్నారని ఆమె దృష్టికి తెచ్చారు. రోడ్లు లేవని తెలిపారు. వైయస్ హయాంలో మాకు రెండు పంటలకూ నీళ్ళొచ్చేవి. వైయస్ చనిపోయిన తర్వాత మూడేళ్ళుగా మంత్రాలయం నియోజకవర్గానికి నీళ్ళు లేవు. ఈ నీటిని కేంద్రమంత్రి కోడుమూరుకు తరలిస్తున్నారని ఆరోపించారు. మరో వంక త్వరలో తెలంగాణలో ప్రవేశించనున్న మరోప్రజాప్రస్థానం ఏర్పాట్లపై హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత సమావేశం ఏర్పాటైంది.