కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రిట్ పిటిషన్పై విచారణ వాయిదా
29 Oct 2018 3:09 PM
హైదరాబాద్: వైయస్ జగన్పై హత్యాయత్నం ఘటనపై వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వ హోంశాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డీఐజీ, విశాఖ సీపీ, ఎయిర్ పోర్టు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ను చేర్చారు. కేసును ప్రభుత్వం, పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కేసును రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ డీజీపీ బాధ్యత లేకుండా వ్యవహరించారని చెప్పారు.