కర్నూలుః జిల్లా పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, ఇతర పార్టీ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. <br/><br/><br/>