కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రాజధాని రైతులకు అండగా వైయస్ఆర్సీపీ..
19 Nov 2018 3:39 PM
అమరావతిః రాజ«ధానికి భూములు ఇవ్వలేదని ప్రభుత్వమే రైతుల పంటలను తగలపెట్టిందని మంగళగిరి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని వైయస్ఆర్సీపీపై నెట్టివేసిందన్నారు.నాలుగేళైనా ఒక్క ఆధారాన్ని ప్రభుత్వం బయట పెట్టలేకపోయిందన్నారు.రాజధాని రైతులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు.