కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సింధుకు వైయస్ జగన్ అభినందనలు
17 Dec 2018 9:28 AM
అమరావతి: వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన భారతీయ ఫ్లేయర్గా చరిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సింధు విజయం 2018 ఏడాదిని చిరస్మరణీయం చేసిందని అన్నారు. రాష్ట్రం గర్వించదగ్గ ఈ తెలుగు తేజం రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.