మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఏర్పాట్ల పరిశీలన
08 Aug 2015 12:40 AM
న్యూఢిల్లీ) ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన మహా ధర్నా ఏర్పాట్లను ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ధర్నా కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ప్రత్యేక హోదా గురించి నోరు మెదపడం లేదని వెల్లడించారు. కనీసం పార్లమెంటులో కూడా టీడీపీ ఎంపీలు ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించక పోవటం హాస్యాస్పదం అని అభిప్రాయ పడ్డారు.