వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రతి గుండె వైయస్ఆర్ అంటోంది
30 Oct 2012 4:23 PM
రాప్తాడు:
మహానేత వైయస్ఆర్ తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానానికి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అనంతపురానికి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇంతవరకూ జిల్లాలో లక్ష మంది ప్రజలు యాత్రలో పాల్గొన్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టంచినా యాత్రలో పాల్గొనకుండా ప్రజలు ఆగరని ఆయన స్పష్టం చేశారు. షర్మిల సాగిస్తున్న పాదయాత్ర రాజన్న యాత్రను గుర్తుచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి గుండె వైయస్ఆర్ అని కొట్టుకుంటోందన్నారు. సాయంత్రం నాగున్నర గంటలకు యాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని రాచానపల్లికి చేరింది.