మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రాజధాని ఎవరి కోసం బాబూ?
10 Apr 2018 3:14 PM
విజయవాడ: ప్లాట్లిచ్చిన రైతులకు ఎలాంటి సాయం చేయకుండా చంద్రబాబు నిర్మిస్తున్న రాజధాని ఎవరి కోసమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రైతులు, మహిళలు ఎవరి సమస్యలు బాబుకు పట్టడం లేదని మండిపడ్డారు. హ్యాపీ అమరావతి అంటూ ఏవేవో కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.