బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పరిహారంలో అన్యాయం చేస్తే ఆందోళన
09 Nov 2012 9:23 PM
విజయనగరం 9 నవంబర్ 2012: పంట నష్టపరిహారాన్ని అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే
అందించి మిగిలిన రైతులకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని
వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు పెన్మత్స సాంబశివరాజు హెచ్చరించారు. ఇదివరకు ఇలాగే చేశారని ఆయన విమర్శించారు.
నీలం తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా ఎవరూ పరామర్శించిన పాపాన పోలేదని ఆయన ఆక్షేపించారు. ఇంతదాకా నీట మునిగివున్న పొలాలను చూసిన దిక్కు లేదన్నారు. అట్టహాసంగా తన కుమార్తె వివాహానికి ఖర్చుపెట్టిన అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.