ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
నేడు, రేపు షర్మిల పాదయాత్ర ఇలా..
24 Oct 2012 7:51 AM
అనంతపురం:
వైయస్ జగన్ తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర దసరా పండుగ రోజు బుధవారం అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి, పెదకోట్ల, తాడిమర్రి, శివంపల్లి మీదుగా సాగనుంది. రాత్రి శివంపల్లికి 2.2 కి.మీ. దూరంలో రోడ్డు పక్కన వేసిన గుడారాల్లో షర్మిల బస చేయనున్నారు. బుధవారం 15 కి.మీ. మేర పాదయాత్ర సాగనుంది. గురువారం ఆత్మకూరు, తమ్మాపురం, సుబ్బరావుపేట క్రాస్, తుమ్మల క్రాస్ మీదుగా దాదాపు 14 కి.మీ. మేర పాదయాత్ర సాగనుంది. తుమ్మలక్రాస్ శివార్లలో రాత్రికి బస చేస్తారు.