గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
ఎమ్మెల్యే రోజా నివాళి
23 Feb 2017 1:05 PM
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనప్పరెడ్డి మృతికి ఎమ్మెల్యే రోజా నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని తెరణకు చెందిన పార్టీ కార్యకర్త కనప్పరెడ్డి మృతి చెందడటంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా నగరికి చేరుకొని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.