చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మూడో రోజు ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పాదయాత్ర
17 Dec 2017 1:40 PM
వైయస్ఆర్ జిల్లా:
గండిపేట నుంచి సర్వరాయసాగర్కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమలాపురం వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరింది. నీటి కోసం సాగుతున్న పాదయాత్రకు ఎమ్మెల్యే అంజద్బాషా, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సంఘీభావం తెలిపారు. సర్వరాయసాగర్కు నీరు విడుదల చేయకపోతే కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపడుతామని రవీంద్రనాథ్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.