మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రైతులను పట్టించుకోవడం లేదు
23 Apr 2018 1:14 PM
వైయస్ఆర్ జిల్లా: ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. మంత్రి దేవినేని ఉమా నిత్యం వైయస్ జగన్ను విమర్శించడం తప్ప రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హెరిటేజ్ ద్వారా చంద్రబాబు పాడి పరిశ్రమను దెబ్బతీశారన్నారు.