మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట
28 Apr 2017 5:37 PM
రాయచోటి రూరల్: స్థానిక రాజులకాలనీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రారంభించారు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చి వేసవిలో ప్రజలకు అందుబాటులో మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి, వైయస్సార్ సీపీ నాయకులు విజయభాస్కర్, సురేష్కుమార్రెడ్డి, నాగిరెడ్డి, సిద్దారెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.