రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్సార్సీపీలోకి మైనారిటీ నాయకులు
27 May 2017 2:35 PM
గుంటూరుః వైయస్సార్సీపీలోకి వలసలు మరింతగా ఊపందుకున్నాయి. వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు, పార్టీల నేతలు వైయస్సార్సీపీలో చేరుతున్నారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో బాలాజీరావుపేట 32వ వార్డుకు చెందిన మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. వీరందరికీ శివకుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అన్నా బత్తుని మాట్లాడుతూ...ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతి పరిపాలన చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడుకే దక్కిందని ఎద్దేవా చేశారు.