కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ ను ఆశీర్వదించిన ముస్లిం మత పెద్దలు
20 Apr 2017 11:40 AM
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డిని పలువురు ముస్లిం మత పెద్దలు ఆయన నివాసంలో కలుసుకుని ఆశీర్వదించారు. పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు హెచ్.నదీం అహ్మద్ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి వచ్చిన ‘జమైతుల్ ఉలేమా హింద్’కు చెందిన మత పెద్దలు జగన్కు సంప్రదాయ రుమాలును కప్పి టోపీని ధరింపజేశారు.
జగన్కు అన్ని విధాల శుభం కలగాలని, రాజకీయాల్లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది ముస్లిం విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని కొనియాడారు.