కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్సార్సీపీ కార్యాలయ స్థలం కోసం వినతి
31 Aug 2016 12:19 PM
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ నిర్వహణ కోసం నిబంధనలకు అనుగుణంగా 500 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి ఎం, వెంకయ్యనాయుడును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. ఈ స్థలాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుంటామని, సాధ్యమైనంత త్వరగా కేటాయించాలని కోరారు. స్థలం కేటాయించి, కార్యాలయం నిర్మించే వరకు తాత్కాలికంగా ఒక భవనాన్నికేటాయించాలని విజయసాయిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించినట్లు విజయసారెడ్డి తెలిపారు.