చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మంత్రి ఆనంకు మతి భ్రమించింది: కొరముట్ల
13 Apr 2013 7:27 PM
తిరుపతి, 13 ఏప్రిల్ 2013: ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మతి భ్రమించిందని వైయస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పెట్టిన భిక్షతోనే ఆనం మంత్రి పదవిని అనుభవిస్తున్న విషయాన్ని మరిపోవద్దని అన్నారు. మహానేత వైయస్ఆర్ కుటుంబంపై ఆనం చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ఆనం వెంటనే క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఆనం రామనారాయణరెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారిస్తే ఆ పదవి తనకు వస్తుందన్న ఆశతోనే ఆనం ఈ విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.