ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
మక్తల్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర
29 Nov 2012 6:17 PM
మక్తల్ (మహబూబ్నగర్ జిల్లా), 29 నవంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాడు మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. ఆలంపురం, గద్వాల నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకున్న షర్మిల జూరాల ప్రాజెక్టు నుంచి మక్తల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిలకు మక్తల్ నియోజకవర్గం ప్రజలు, వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తమ అభిమాన నేత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రాంతంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది.