మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మహానేత వైయస్ఆర్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యింది..
12 Sep 2018 12:57 PM
విశాఖః టీడీపీ ప్రభుత్వం 2014లో ముస్లిం మైనారిటీలకు 20 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని నరసరావుపేట పార్లమెంటు ముస్లిం ఆగ్రహం వ్యక్తంచేశారు. నేడు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాం.. ముస్లిం ఓట్లు మాకు కావాలంటూ ముస్లిం సామాజికవర్గాన్ని మళ్ళీ మోసగించేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముస్లింల అభివృద్ధికి 4 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. మైనారిటీలకు దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యిందన్నారు.