కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మదనపల్లెలో మౌన ప్రదర్శన
28 Nov 2012 10:33 AM
మదనపల్లె:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ మదనపల్లెలో మంగళవారం మౌనప్రదర్శన చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, రోడ్డుపై బైఠాయించారు. టూటౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి మౌన దీక్షను భగ్నంచేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న జగన్మోహన్రెడ్డికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు.