చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి
14 Jun 2018 3:40 PM
చిత్తూరు: మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.