నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
దమ్ముంటే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించాలి
08 Nov 2017 12:08 PM
తూర్పుగోదావరి: పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి చంద్రబాబు ఎన్నికలకు రావాలని తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు సవాలు విసిరారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత ప్రజలంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని ఆయన అన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. చంద్రబాబుకు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దమ్మూ, ధైర్యం ఉంటే వారితో రాజీనామా చేయించాలని వైయస్ జగన్ ఇప్పటికే సవాలు విసిరారన్నారు. ఎవరికి ప్రజా ఆమోదం ఉందో తేల్చుకోవాలన్నారు.