రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
కేటీపీపీ కార్మిక సమస్యలపై నిరశన: సురేఖ
16 May 2013 2:55 PM
వరంగల్, 16 మే 2013:
వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని కేటీపీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం ధర్నా చేస్తున్న కార్మికులను గురువారం కొండా సురేఖ, మురళి దంపతులు పరామర్ఙంచారు. వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురేఖ పైమేరకు హెచ్చరిక చేశారు.