మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఇది దొంగల ప్రభుత్వం: అద్దంకి ఎమ్మెల్యే
15 Apr 2013 3:15 PM
మార్టూరు, 15 ఏప్రిల్ 2013: ప్రకాశం జిల్లా మార్టూరులో
దీక్ష చేపట్టిన గ్రానైట్ కార్మికులకు అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ సంఘీభావం
తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రాజ్యమేలుతున్నది దొంగల ప్రభుత్వమని మండిపడ్డారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్
హయాంలో వ్యవసాయానికి ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్తు ఇప్పుడెందుకు సాధ్యం
కావడంలేదని ప్రశ్నించారు. తక్షణమే కరెంటు సమస్యలను పరిష్కరించకుంటే
రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రావన్నారు.
దీక్ష చేపట్టిన గ్రానైట్ కార్మికులకు అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ సంఘీభావం
తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రాజ్యమేలుతున్నది దొంగల ప్రభుత్వమని మండిపడ్డారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్
హయాంలో వ్యవసాయానికి ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్తు ఇప్పుడెందుకు సాధ్యం
కావడంలేదని ప్రశ్నించారు. తక్షణమే కరెంటు సమస్యలను పరిష్కరించకుంటే
రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రావన్నారు.