బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
మంచిరోజులు రాబోతున్నాయ్...
18 Nov 2018 4:07 PM
విజయనగరంః పిన్నింటి రామనాయుడు వలస వద్ద వైయస్ జగన్ సెలూన్ షాపులోకి వెళ్ళి షాపు యాజమానిని కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే సెలూన్ షాపులకు ఏడాదికి రూ.10 వేల రూపాయలు లేదా 250 యూనిట్లు విద్యుత్ ఇస్తామనే హామీని గుర్తుచేశారు. వైయస్ జగన్ స్వయంగా తన సెలూన్ షాపుకు రావడంతో షాపు యాజమాని మురిసిపోతున్నారు. సెలూన్ షాపుల ఆదాయం, ప్రభుత్వం నుంచి ఏవిధమైన సాయం అందుతుందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయీ బ్రాహ్మణులకు మేలు చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారని షాపు యాజమాని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తే సంక్షేమ రాజ్యం వస్తుందని నాయీ బ్రాహ్మణులంతా విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.