ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం
08 Aug 2018 7:28 PM
– దారిపొడవునా చీరలు పరిచి జననేతకు ఘన స్వాగతం
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అడుగడుగునా జననేతకు స్థానికులు ఎదురెళ్లి మరి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. బుధవారం గిడిజా గ్రామంలో రాజన్న బిడ్డకు దారి పొడవునా చీరలు పరిచి, వాటిపై నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్ జగన్కు విన్నవించుకున్నారు. వారి బాధలు విన్నా జననేత..ప్రతి ఒ క్కరికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.