రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ
16 Apr 2018 3:31 PM
చిత్తూరు : ఏపీ బంద్ సందర్భంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో రెండు వేల బైకులతో యూనివర్శిటీ నుండి పూర్ణ కుంభం సర్కిల్ ర్యాలీ
భూమన అభినయ్ రెడ్ది నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అభినయ్రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు.