జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
పొగాకు రైతులకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పరామర్శ
22 Feb 2017 3:57 PM
కర్నూలు: అగ్ని ప్రమాదంలో పంట కాలిపోయి నిరాశలో ఉన్న పొగాకు రైతులను పాణ్యం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పరామర్శించారు. పాణ్యం మండలం, నెరవాడ గ్రామం, ఓర్వకల్లు మండలం,హెచ్ కోట్టాల గ్రామాల్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనలో రైతులు పండించిన పొగాకు కాలి బూడిద అయ్యింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తన వంతుగా కొంత ఆర్థికసాయాన్ని అందజేశారు.