కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఆయకట్టుకు నీరందించడంలో సర్కార్ విఫలం
28 Feb 2017 3:26 PM
కర్నూలు: కర్నూలు-కడప కెనాల్ ఆయకట్టుకు నీరందించి పంటలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండల పరిధిలో ఎండిపోతున్న వరి పైర్లను ఎమ్మెల్యే ఐజయ్య పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీరిచ్చి రైతులను ఆదుకుంటామన్న చంద్రబాబు మాటలు నీటి మూటలే అని విమర్శించారు. ఇప్పటికైనా ఆయకట్టు పొలాలకు నీరివ్వకపోతే ఆందోళన చేపడుతామని ఐజయ్య హెచ్చరించారు