కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
వైయస్ఆర్సీపీ ఎంపీల రాజీనామా
06 Apr 2018 12:15 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైయస్ఆర్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయస్ అవినాష్రెడ్డి, వరప్రసాద్, మిథున్రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే వారు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేసి స్పీకర్ సుమిత్ర మహాజన్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. అయినా రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. అందుకే రాజీనామాలు చేశామని తెలిపారు.