మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బాబు సర్కార్ పై పోరాటం ఉధృతం చేస్తాం
02 Apr 2016 3:53 PM
అనంతపురం : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శకుని పాత్ర పోషించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిరాశ కలిగించాయని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే రాజకీయ లబ్ది కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్పై పోరుబాటను మరింత ఉధృతం చేస్తామని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.