వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి మహిధర్రెడ్డి
11 Jul 2018 1:04 PM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహిధర్రెడ్డి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను మహిధర్రెడ్డి కలిసి పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నడంతో ఆయనకు జననేత పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిధర్రెడ్డి మాట్లాడుతూ..వైయస్ఆర్సీపీ సిద్ధాంతాలకు ఆకర్శితుడినై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా తన అభివృద్ధినే చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు.