సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
ధర్నా చేస్తే కేసులా?
29 Oct 2018 2:59 PM
గుంటూరు: వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ధర్నా చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు. వైయస్ జగన్పై హత్యాయత్నానికి నిరసనగా ఈ నెల 25న గుంటూరు జిల్లా తాడికొండ రోడ్డుపై ధర్నా చేస్తున్న ఏడుగురు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో తాడికొండ పీఎస్లో సెక్షన్ 341, 188, 143 కేసులు నమోదు చేశారు.