వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పూలే ఆశయసాధన కోసం పునరంకితం
28 Nov 2015 3:56 PM
తిరుపతిః వైఎస్సార్సీపీ నేతలు తిరుపతిలో జ్యోతిరావు పూలే వర్థంతిని
ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి
నివాళులర్పించారు. బడుగు వర్గాల క్షేమాన్ని జయంగా పెట్టుకొని పోరాడిన
మహానాయకుడు పూలే అని భూమన కరుణాకర్ రెడ్డి కొనియాడారు. ఆమహనీయుని ఆలోచనను
ఆదర్శంగా తీసుకొని సమాజంలోని కుళ్లుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత
ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి
నివాళులర్పించారు. బడుగు వర్గాల క్షేమాన్ని జయంగా పెట్టుకొని పోరాడిన
మహానాయకుడు పూలే అని భూమన కరుణాకర్ రెడ్డి కొనియాడారు. ఆమహనీయుని ఆలోచనను
ఆదర్శంగా తీసుకొని సమాజంలోని కుళ్లుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత
ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి
వైఎస్. రాజశేఖర్ రెడ్డి జ్యోతిరావు పూలే ఆశయసాధనకు ఆకర్షితులై... ఆనాడు
సెలవు దినంగా ప్రకటించిన విషయాన్ని కరుణాకర్ రెడ్డి ఈసందర్భంగా
గుర్తించారు. వైఎస్సార్సీపీ అణగారిన ప్రజల పక్షాన పోరాడుతుందని భూమన
స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధన కోసం పునరంకితం అవుతామన్నారు.
వైఎస్. రాజశేఖర్ రెడ్డి జ్యోతిరావు పూలే ఆశయసాధనకు ఆకర్షితులై... ఆనాడు
సెలవు దినంగా ప్రకటించిన విషయాన్ని కరుణాకర్ రెడ్డి ఈసందర్భంగా
గుర్తించారు. వైఎస్సార్సీపీ అణగారిన ప్రజల పక్షాన పోరాడుతుందని భూమన
స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధన కోసం పునరంకితం అవుతామన్నారు.