వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
బాబు మైనారిటీలను మోసం చేశారు
14 Jun 2016 4:12 PM
విజయవాడ: ఏపీలోని ముస్లిం మైనారిటీలను సీఎం చంద్రబాబు అన్నిరకాలుగా మోసం చేశారని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన వైయస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన బాషా.. మైనారిటీలకు ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి వర్గంలో కనీసం ఒక్క మైనారిటీకి కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.