రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా బాబు
14 Mar 2016 5:12 PM
హైదరాబాద్ః రాష్ట్రంలో టీడీపీ సర్కార్ విచ్చలవిడిగా కుంభకోణాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. బాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడాలని జననేత సవాల్ విసిరారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి.... సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారని చెప్పారు. చంద్రబాబు మీపైనే 20 ఆరోపణలు వచ్చాయి. మీ అవినీతి, కుంభకోణాల్లో మీరే ముద్దాయిగా ఉన్నారు. మరి అలాంటప్పుడు సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు.