రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఎన్నికల్లో టీడీపీకి బీసీలు బుద్ధిచెప్తారు..
07 Oct 2018 3:08 PM
గుంటూరుః బీసీలకు సీట్లు ఇస్తుంటే టీడీపీ అవహేళన చేస్తోందని వైయస్ఆర్సీపీ బీసీ అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీలను సమన్వయకర్తలుగా నియమిస్తే టీడీపీ చూడలేకపోతుందన్నారు. నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులను కూడా టీడీపీ అవమానపరిచింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారన్నారు.