వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
ఐదు కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు
19 May 2016 11:24 AM
విజయవాడః వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదాను అడ్డుపెట్టుకొని బాబు 5 కోట్ల మందిని వెన్నుపోటు పొడిచారని జోగి రమేష్ ఫైరయ్యారు. ప్రత్యేకహోదా వల్ల ఆంధ్రకు ఒరిగేది ఏమీ లేదని మాట్లాడడం చంద్రబాబు దుర్మార్గాలకు, దుశ్చర్యలకు నిదర్శనమన్నారు. మోదీతో చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట్లాడారా లేదా..? కరువుపై ఎన్ని నిధులు అడిగారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.