కాకినాడ: ఆంధ్రప్రదేశ్ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్కాంగ్రెస్పార్టీఅధ్యక్షుడువైఎస్జగన్మోహన్రెడ్డి ఈనెల 21నకాకినాడలోయువభేరీనిర్వహించనున్నారు. పార్టీఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… కార్యకర్తలు, నాయకులతోయువభేరీఏర్పాట్లపైసమావేశంజరిపారు. వైఎస్జగన్యువభేరీసభకుపార్టీకార్యకర్తలు, నాయకులుపెద్దసంఖ్యలోహాజరైవిజయవంతంచేయాలనినాయకులుకోరారు.