రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
అనిగండ్లపాడు నుంచి మొదలైన షర్మిల పాదయాత్ర
20 Apr 2013 10:20 AM
జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా), 20 ఏప్రిల్ 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్రకు కృష్ణాజిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం నాటికి 126వ రోజుకు చేరింది. శనివారం ఉదయం షర్మిల జగ్గయ్యపేట నియోజకవర్గం అనిగండ్లపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి పెనుగంచిప్రోలు, మక్కపేట చేరుకుంటారు. శనివారం రాత్రికి శ్రీమతి షర్మిల మక్కపేటలోనే బసచేస్తారు. కాగా, శ్రీమతి షర్మిల ఈ రోజు 13.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.