హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యల నేపథ్యంలో వారికి అండగా ఉంటూ.. ధైర్యం చెప్పేందుకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిలుగా పార్టీ నాయకులను వైయస్ జగన్ నియమించారు. 1. శ్రీకాకుళందువ్వాడ శ్రీకాంత్2. విజయనగరంమజ్జి సు్రరప్పుడు3. విశాఖపట్నంఎం. కృష్ణంరాజు4. అనకాపల్లిజె్రరిపోతుల దుర్గారావు5. అరకుపెండ రమణ6. కాకినాడకె. పాపారాయుడు7. అమలాపురంపి. కామేశ్వరరావు8. రాజమండ్రి బొంత శ్రీహరి9. నరసాపురంమేడపాటి సాయి చంద్రమౌళిశ్వరరెడ్డి10. ఏలూరురావూరి వీరవెంకట సత్యదుర్గ ప్రసాద్11. మచిలీపట్నంకొఠారి శ్రీనివాస్12. విజయవాడఅడపా శేషు13. నరసరావుపేటమ్రరి సుబ్బారెడ్డి14. గుంటూరువనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)15. బాపట్ల చేజర్ల నారాయణరెడ్డి16. ఒంగోలుసింగరాజు వెంకటరావు17. నంద్యాలక్రరా హర్షవర్ధన్రెడ్డి18. కర్నూలురుద్రగౌడ్19. అనంతపురం కొ్రరపాడు హుస్సేన్ పీరా20. హిందూపురంపి. శంకర్రెడ్డి21. కడపసి. విజయ ప్రతాప్రెడ్డి22. నెల్లూరు వేలూరు మహేష్23. తిరుపతి పెర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి24. రాజంపేటఏ. గోవింద్25. చిత్తూరు టి.వి.శ్రీనివాసులు