రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..!
22 Sep 2015 11:59 AM
వరంగల్ః మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. మలివిడత పరామర్శయాత్రలో భాగంగా రెండో రోజు వైఎస్ షర్మిల ఐదు కుటుంబాలను పరామర్శిస్తారు. తొలుత పాలంపేటలో ఫహీముద్దీన్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి అజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని ఓదార్చారు.
మళ్లీ మంచిరోజులు వస్తాయని... ఏఇబ్బంది వచ్చినా మేమున్నామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబసభ్యులకు షర్మిల భరోసానిచ్చారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని ధైర్యం నింపారు.