రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మూడోరోజుకు అసైన్డ్ భూముల రైతుల ఆమరణ దీక్ష..
23 Oct 2018 5:29 PM
రైతులకు వైయస్ఆర్సీపీ సంఘీభావం
అమరావతిః మూడో రోజు అసైన్డ్ భూముల రైతుల ఆమరణ దీక్ష కొనసాగుతుంది. రైతులకు వైయస్ఆర్సీపీ సంఘీభావం ప్రకటించింది. భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయాలంటూ రైతుల డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మూడోరోజుకు చేరిన ప్రభుత్వంలో స్పందనలేదు. దీంతో రైతుల ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. షుగర్, బీసీ లెవల్స్ తగ్గిపోయాయి.రైతులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైయస్ఆర్సీపీ నేతలు తెలిపారు.